tgnnewseditor
కేటీఆర్ – మైనంపల్లి హనుమంతరావు మధ్య మాటల యుద్ధం.. సోషల్ మీడియాలో వేడెక్కిన రాజకీయ...
కేటీఆర్ vs మైనంపల్లి.. ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న రాజకీయ వార్!
మాటకు మాట.. వీడియోకు వీడియో.. కేటీఆర్ – మైనంపల్లి మధ్య వేడెక్కిన పోరు
సోషల్ మీడియాలో హల్చల్.. కేటీఆర్, మైనంపల్లి...
గుండ్లపోచంపల్లి రహదారిపై ట్రాఫిక్ తిప్పలు…!
ఇరుకైన రోడ్డు..దెబ్బతిన్న మ్యాన్హోల్తో వాహనదారుల అవస్థలు..!
గుండ్లపోచంపల్లి–మైసమ్మగూడా రహదారిపై ట్రాఫిక్ తిప్పలు..!
TGN NEWS (మేడ్చల్): నగర శివారు ప్రాంతాల్లో వేగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి జరగకపోవడంతో...
తెలంగాణలో వర్షాల జోరు పెరిగే సూచనలు…!
తెలంగాణలో వర్షాల జోరు..
రాబోయే రోజుల్లో భారీ వర్షాలకు అవకాశం
TGN NEWS (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కొన్ని రోజుల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ...
మేడ్చల్ సర్కిల్ 299 డివిజన్ కండ్లకొయ్యలో అక్రమణీర్మణం…!
చిరు వ్యాపారులపై ఉక్కుపాదం…!
బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణాలపై ఎందుకు మౌనం...!
TGN న్యూస్ (మేడ్చల్): GHMC పరిధిలోని మేడ్చల్ సర్కిల్-229 డివిజన్లో అక్రమ నిర్మాణాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్టీల్ట్...
తిరుమల శ్రీవారి భక్తులకు భారీ అలర్ట్
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ జారీ చేసే ఉచిత దర్శన టికెట్ల సమయాల్లో మార్పులు చేసింది. స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లను(ఎస్ఎస్డీ) ప్రతీ రోజూ తిరుపతిలో...
హాల్ టికెట్ నుంచి హాజరు వరకు.. ఇక అన్నీ వాట్సాప్లోనే!
విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు విద్యా సంబంధిత సేవలను మరింత సులభంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం వాట్సాప్ ఆధారిత స్కూల్ ఎడ్యుకేషన్ సేవలను ప్రారంభించింది. శుక్రవారం (జూన్ 19) హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన...
. స్కూల్ యాజమాన్యాలకు సీపీ సజ్జనార్ హెచ్చరిక!
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల భద్రత, ట్రాఫిక్ క్రమశిక్షణ, డ్రగ్స్ నియంత్రణ అంశాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ విద్యాసంస్థల యాజమాన్యాలను అప్రమత్తం చేశారు. రవీంద్రభారతిలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో...
ప్రజలకు బిగ్ అలర్ట్.. వరుసగా 3 రోజుల పాటు రిజిస్ట్రేషన్లు బంద్..
రాష్ట్రంలోని భూ విక్రయ, కొనుగోలు దారులకు తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు కీలక సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 26 నుంచి 29 వరకు రిజిస్ట్రేషన్శాఖతో పాటు అనుబంధ ఆన్లైన్...
ఏపీలో వారికి కూడా తల్లికి వందనం..
“తల్లికి వందనం” పథకం అమలుపై ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనాథ పిల్లలకు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు విద్యాశాఖ మంత్రి నారా...
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
గురువారం పెనుకొండ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్మల్ (18) అనే యువకుడు మృతి చెందాడు. పెనుకొండ కొండపైకి బైకుపై వెళ్లిన ఇద్దరు యువకులు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తలకు...












