tgnnewseditor
మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గూగుల్ తో డిజిటల్ ఒప్పందం
డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ను ఆవిష్కరించిన తెలంగాణ గవర్నర్
50 వేల మంది విద్యార్థులకు AI ఆధారిత విద్యా
మేడ్చల్ జిల్లా మైసమ్మ గూడలో మల్లారెడ్డి గ్రూప్...
లంచాల మత్తులో ప్రజల భద్రతను మరిచిన కుత్బుల్లాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారులు
కుత్బుల్లాపూర్ జీహెచ్ ఎంసీ సర్కిల్ 25లో టౌన్ ప్లానింగ్ వ్యవస్థపై స్థానికుల ఆగ్రహం
ప్రజల భద్రతను మరచి అక్రమ కట్టడాలకు సహకరిస్తున్నారని మండిపాటు
అడ్డుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారే...
తహశీల్దార్ కార్యాలయంలో ఫైల్ ముందుకు కదలాలంటే లక్షల్లో ముట్టచెప్పాల్సిందేనా ?
దుండిగల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం
భూ సమస్య పరిష్కారానికి తహసీల్దార్ 6 లక్షల లంచం డిమాండ్ చేశారని ఆరోపణలు
కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చెయ్యాలని బాధితుల...
అక్రమ నిర్మాణాలపై దుండిగల్ రెవెన్యూ అధికారుల కొరడా
బౌరంపేట్ ప్రభుత్వ స్థలంలో భారీగా అక్రమ నిర్మాణాలు
ఎమ్మార్వో ఆదేశాలతో RI రవి ఆధ్వర్యంలో కూల్చివేతలు
కూల్చిన చోట నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు
TGN News ( దుండిగల్ ): ప్రభుత్వ...
2.50లక్షల ఎల్ఓసీ అందజేత
TGN NEWS (జహీరాబాద్): జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలం చాల్కి గ్రామానికి చెందిన మొహమ్మద్ గౌసియా బేగం అనారోగ్య సమస్య రావడంతో నిమ్స్ ఆసుపత్రిలో చేరారు.చికిత్స నిమిత్తం రెండు లక్షల యాభై వేల...
మురుగు నీటితో పాఠశాల విద్యార్థులకు కష్టాలు
రంగాయపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల చుట్టు చేరిన మురుగునీరు
గ్రామంలోని మురుగు నీరు ద్వారా రోడ్డు గుండా వదిలేయడంతో పాఠశాల చుట్టూ మురుగు నీరు చేరి విద్యార్థులకు వాసనా వస్తుందని విద్యార్థులూ వారి...
పలు పోలీస్ స్టేషన్ పరిధిలో స్నాచింగ్ చేస్తున్న ముగ్గురు దొంగల అరెస్టు
TGN NEWS (దుండిగల్): మేడ్చల్ డి.సి.పి జోన్ పరిధిలో సూరారం, దుండిగల్ ఆల్వాల్ పోలీస్ స్టేషన్ల ల పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ చేస్తున్న ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేసారు సూరారం...
నర్సాపూర్ నియోజకవర్గ నీటి సమస్యపై మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం అందజేసిన నియోజకవర్గ ఇంచార్జి...
TGN NEWS (నర్సాపూర్): ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో సింగూరు జలాలు విడుదల కావడంతో మంజీరా నది తీరంలో ఉన్న ప్రధాన పైప్లైన్ లీకేజీ కారణంగా మిషన్ భగీరథ ద్వారా నర్సాపూర్...
దుండిగల్ లో బి.అర్.ఆర్ రిసార్ట్స్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
TGN NEWS ( కుత్బుల్లాపూర్ ) : దుండిగల్ గ్రామంలో బి.అర్.ఆర్ రిసార్ట్స్ ను ముఖ్య అతిధిగా ఐటి శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొని ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి...
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కొల్చారం తాసిల్దార్ శ్రీనివాస్ చారి
TGN NEWS (కొల్చారం): మండలంలోని సంగాయిపేట గ్రామంలో మంజీరా సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొల్చారం తాసిల్దార్ శ్రీనివాస్ చారి ,మండల వ్యవసాయ...