tgnnewseditor
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్కు గాయం
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ సందర్భంగా స్వల్పంగా గాయపడినట్లు ఆయన కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. సోమవారం సాయంత్రం సినిమా చిత్రీకరణ జరుగుతుండగా ప్రమాదవశాత్తూ ఆయన భుజానికి గాయం కావడంతో వెంటనే...
జూరాలకు పోటెత్తుతున్న కృష్ణమ్మ.. శ్రీశైలం డ్యామ్ కు పెరుగుతున్న వరద ప్రవాహం
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, కృష్ణానది మాత్రం జలకళను సంతరించుకుంటోంది. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం గణనీయంగా...
సీఎంల ఆస్తుల జాబితా విడుదల.. కేసుల్లో రేవంత్ ముందంజ
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) దేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించి ఆస్తులు, క్రిమినల్ కేసులపై నివేదిక విడుదల చేసింది.
ఆస్తుల పరంగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్ రూ.1,413...
Urdu Academy Land Row: రూ.100 కోట్ల భూమి.. 30 ఏళ్ల లీజు! ఉర్దూ...
హైదరాబాద్ శివారులో ఉర్దూ అకాడమీకి చెందిన విలువైన భూమిని ప్రైవేట్ సంస్థకు దీర్ఘకాలిక లీజుకు ఇవ్వడం ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని సుమారు 1.04 ఎకరాల...
22ఏ నిషేధిత జాబితా చుట్టూ వివాదం.. ప్రైవేట్ ఆస్తుల రిజిస్ట్రేషన్లపై పెరుగుతున్న ఆందోళన
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో 22ఏ నిషేధిత జాబితా అంశం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూములను రక్షించేందుకు ఉద్దేశించిన నిబంధనను అమలు చేసే క్రమంలో ప్రైవేట్ ఆస్తులు కూడా...
జూలై 28 రాశిఫలాలు: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంది? ఉద్యోగం,...
మంగళవారం గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, ఆర్థిక రంగాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. మేష రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరిగే సూచనలు కనిపిస్తుండగా,...
రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంట్కు ధర్మేంద్ర ప్రధాన్.. బీజేపీ ఎంపీల ఘన స్వాగతం
నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన బీజేపీ నేత ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ, ఎన్డీయే ఎంపీలు...
2028 ఎన్నికల్లో పోటీకి సిద్ధరామయ్య నో.. కారణం ఇదే!
కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. 2028లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని వెల్లడించారు. వయసు, ఆరోగ్య పరిస్థితులతో పాటు రాజకీయాల్లో అవినీతి పెరిగిపోవడం తన...
GHMCలో బిల్లుల కుంభకోణం కలకలం.. ఒకే పనికి రెండుసార్లు పేమెంట్లు?
GHMCలో బిల్లుల కుంభకోణం కలకలం.. ఒకే పనికి రెండుసార్లు పేమెంట్లు?
జీహెచ్ఎంసీలో కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఒకే సివిల్ పనికి సంబంధించిన బిల్లులను రెండుసార్లు చెల్లించినట్లు గుర్తించడంతో కోట్లాది రూపాయల...
కూకట్పల్లిలో ఘోర ప్రమాదం.. క్రికెట్కు వెళ్తూ ఇద్దరు బాలురు మృతి
కూకట్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రికెట్ ఆడేందుకు స్కూటీపై వెళ్తున్న ముగ్గురు బాలురను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేష్ (17), లక్ష్మీతేజ (17) అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు...











