tgnnewseditor
అక్షరం ఒక్కటే జీవితాన్ని మార్చుతుంది’.. విద్యపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
విద్యే మనిషి జీవితాన్ని మార్చే శక్తి అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. చదువుకు దూరమైతే ఆస్తి ఉన్నా సామాజికంగా వెనుకబడే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తెలంగాణ విద్యా వ్యవస్థను...
ఢిల్లీకి ఇరాన్ అధ్యక్షుడు.. బ్రిక్స్ సదస్సుకు పెజెష్కియాన్ హాజరు
న్యూఢిల్లీ: భారత అధ్యక్షతన జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ న్యూఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు కేంద్ర సహాయ మంత్రి శంతను...
ఇక లైసెన్స్ అంత ఈజీ కాదు.. ముందుగా 2.5 గంటల ఆన్లైన్ క్లాస్!
హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలను తగ్గించి, వాహనదారుల్లో రహదారి భద్రతపై అవగాహన పెంచేందుకు తెలంగాణ రవాణా శాఖ కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు దరఖాస్తు చేసుకునే వారు ఇకపై ముందుగా...
కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఫైర్.. అధికారులపై తీవ్ర ఆగ్రహం
అమరావతి: ప్రభుత్వ పాలనలో వేగం పెంచే లక్ష్యంతో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొందరు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో రెండు రోజుల పాటు...
బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు వర్ష ముప్పు
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు విస్తరించనున్నాయి. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్...
ఇంటెన్స్ లవ్ స్టోరీ, పీరియడ్ ఫిలింస్ చేయాలని ఉంది: రకుల్ ప్రీత్ సింగ్
తెలుగుతో పాటు బాలీవుడ్లో విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్, తాజాగా తన కెరీర్ ఆకాంక్షలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సినీ ప్రయాణంలో ఇప్పటివరకు పూర్తి...
కొత్త పెన్షన్ల జారీకి ముందే కుటుంబాల మ్యాపింగ్ పూర్తి చేయాలని సూచన
సంక్షేమ పథకాల ప్రయోజనాల కోసం కుటుంబాలు చిన్న చిన్న యూనిట్లుగా విడిపోవడాన్ని నిరుత్సాహపరచాలని, భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలన్నింటినీ 'ఫ్యామిలీ యూనిట్' ప్రాతిపదికనే అమలు చేయాలని సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పెద్ద...
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో భక్తులు వెలుపల లైన్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం...
తుమ్మల నాగేశ్వరరావు పనితీరు, వ్యక్తిత్వంపై బీజేపీ ఎమ్మెల్యేల ప్రశంసలు
కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు పనితీరుపై బీజేపీ శాసనసభ్యులు పాయల్ శంకర్, రాకేశ్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. పార్టీలు వేరైనా ప్రజలకు మంచి చేసే...
నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వుల జారీ
జనసేన నేత, శాసనమండలి సభ్యుడు నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ, అటవీ శాఖ పరిధిలోని 'ఏపీ-గ్రీన్' (AP-GREEN) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా ఆయనను...












