ఉపాధి హామీ పనుల్లో వృద్ధ దంపతుల పెళ్లి సందడి
సాధారణంగా ఉపాధి హామీ పనులు అంటే కష్టపడి పని చేసే కూలీల దృశ్యాలే గుర్తుకు వస్తాయి. కానీ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నత్నయిపల్లి గ్రామంలో మాత్రం అందుకు భిన్నమైన, హృదయాలను హత్తుకునే...
పటాన్చెరు డివిజన్లో పలు కాలనీలలో అభివృద్ధి పనుల పరిశీలన
TGN NEWS (పటాన్ చేరు): పటాన్చెరు డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఈరోజు ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. జెపి కాలనీలో ఇటీవల...
మహా సంగ్రామాల చరిత్ర.. 1930 నుంచి 2026 వరకు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్ రిపోర్ట్!
న్యూయార్క్లో జరిగిన 2026 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో చారిత్రాత్మక విజయం సాధించిన సంగతి తెలిసిందే. సబ్స్టిట్యూట్ ప్లేయర్ ఫెర్రాన్ టోర్రెస్ ఎక్స్ట్రా టైమ్లో చేసిన గోల్తో స్పెయిన్...
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో భక్తులు వెలుపల లైన్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం...
తుమ్మల నాగేశ్వరరావు పనితీరు, వ్యక్తిత్వంపై బీజేపీ ఎమ్మెల్యేల ప్రశంసలు
కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు పనితీరుపై బీజేపీ శాసనసభ్యులు పాయల్ శంకర్, రాకేశ్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. పార్టీలు వేరైనా ప్రజలకు మంచి చేసే...
నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వుల జారీ
జనసేన నేత, శాసనమండలి సభ్యుడు నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ, అటవీ శాఖ పరిధిలోని 'ఏపీ-గ్రీన్' (AP-GREEN) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా ఆయనను...
వాతావరణ మార్పుల ప్రభావం.. సముద్రంలో కలిసిపోయిన ద్వీపం జ్ఞాపకార్థం నీటి అడుగున శిల్పం
వాతావరణ మార్పుల విధ్వంసం.. సముద్రంలో కలిసిపోయిన ద్వీపం జ్ఞాపకార్థం నీటి అడుగున శిల్పం
వాతావరణ మార్పుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా కనిపిస్తున్న వేళ, ప్రకృతి విధ్వంసానికి ప్రతీకగా నిలిచిన ఓ ద్వీపం కథ ఇప్పుడు...
రంగంలో మాతంగి ఆగ్రహం.. “నేను చెప్పింది ఎవరూ ఆచరించడం లేదు”
కుంభవర్షాలు, అగ్నిప్రమాదాలు, ప్రాణనష్టంపై హెచ్చరికలు.. విగ్రహ ప్రతిష్ఠపై ఆవేదన వ్యక్తం చేసిన మాతంగి స్వర్ణలత
సికింద్రాబాద్, ఆగస్టు 3:సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల మహోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన రంగం (భవిష్యవాణి) కార్యక్రమంలో...
2.50లక్షల ఎల్ఓసీ అందజేత
TGN NEWS (జహీరాబాద్): జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలం చాల్కి గ్రామానికి చెందిన మొహమ్మద్ గౌసియా బేగం అనారోగ్య సమస్య రావడంతో నిమ్స్ ఆసుపత్రిలో చేరారు.చికిత్స నిమిత్తం రెండు లక్షల యాభై వేల...
FEATURED
MOST POPULAR
ఘనంగా పటాన్ చేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి...
TGN NEWS (పటాన్చెరు): నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సామాజిక...
LATEST REVIEWS
త్వరలో మహేశ్వరం నియోజకవర్గ జర్నలిస్టుల సమావేశం
బడంగ్ పేట్ లో ముఖ్య జర్నలిస్టుల సమావేశంలో వెల్లడి
హాజరైన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సలీమ్ పాషా, సత్యనారాయణ
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం టీయూడబ్ల్యూజె-ఐజేయూ తోనే సాధ్యం
TGN NEWS (బడంగ్ పేట్):...
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇకపై తక్కువ ధరకే స్టీల్, సిమెంట్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కావాలని స్టీల్, సిమెంట్ పరిశ్రమలకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. పేదల ఇళ్ల నిర్మాణాన్ని...





















