tgnnewseditor
Google Shares: గూగుల్ లాభాల జోరు.. అయినా షేర్లు పతనం.. అసలు కారణం ఇదే!
Google Shares: గూగుల్ లాభాల జోరు.. అయినా షేర్లు పతనం.. అసలు కారణం ఇదే!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృసంస్థ) 2026 రెండో త్రైమాసికంలో అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది....
నా చావుకు ప్రధాని మోదీనే కారణం” | SIR ఫామ్పై సూసైడ్ నోట్ రాసి...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన వంశీ అనే యువకుడు తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనాస్థలంలో లభించిన ఒక నోట్లో,...
సినీ నటుడు ‘గబ్బర్ సింగ్’ రమేశ్ అస్వస్థత.. బ్రెయిన్ స్ట్రోక్తో ఐసీయూలో చికిత్స
‘గబ్బర్ సింగ్’ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన నటుడు రమేశ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. బ్రెయిన్ స్ట్రోక్కు గురైన ఆయనను అత్యవసరంగా హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించగా, ప్రస్తుతం ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో...
తమలపాకుపై దీపం వెలిగిస్తున్నారా? ఈ ఆచారం వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసం ఇదే!
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో తమలపాకుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. శుభకార్యాలు, పూజలు, వ్రతాలు, వివాహాలు, హోమాలు వంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తమలపాకును విరివిగా ఉపయోగిస్తారు. తమలపాకు శుభానికి, పవిత్రతకు ప్రతీకగా భావించే...
నీట్ పేపర్ లీక్పై పార్లమెంట్లో చర్చకు సిద్ధం: జేపీ నడ్డా
నీట్ (NEET) పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై పార్లమెంట్లో సుదీర్ఘంగా చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం...
జలవివాదాలకు చెక్ పడుతుందా? త్వరలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక సీఎంల కీలక భేటీ!
దక్షిణాది రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న అంతర్రాష్ట్ర జల వివాదాలకు పరిష్కారం చూపే దిశగా కీలక అడుగు పడనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి...
మల్లారెడ్డికి రక్తంతో లేఖ.. బీఆర్ఎస్ కార్యకర్త ఆవేదన, రాజకీయ వర్గాల్లో చర్చ
బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డికి ఓ పార్టీ కార్యకర్త తన రక్తంతో లేఖ రాయడం రాజకీయంగా సంచలనంగా మారింది. పార్టీ పట్ల తనకున్న నిబద్ధత, నాయకుడి వైఖరిపై ఉన్న అసంతృప్తిని తెలియజేస్తూ రాసిన...
అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు కేసు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
అమరావతి రాజధానిలో ప్రతిపాదిత సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. రహదారి నిర్మాణంపై గతంలో విధించిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు...
ఇందిరమ్మ ఇళ్ల పథకంపై విమర్శలు.. ప్రీలాంచ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులా మార్చేశారంటూ ఆరోపణలు
గ్రేటర్ హైదరాబాద్లో లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పేదల సొంతింటి కలను సాకారం చేసే పథకాన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులా మార్చిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇళ్లు...
తీవ్ర అస్వస్థత.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో మేదాంత ఆసుపత్రికి సోనమ్ వాంగ్చుక్
ప్రముఖ లడఖీ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రి నుంచి గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. గత 24 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న...












