tgnnewseditor
పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. ఎప్పుడూ వెనక్కి తగ్గొద్దు: యువతకు పి.టి. ఉష పిలుపు
భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పి.టి. ఉష యువతకు స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు. "పెద్ద కలలు కనండి.. ఆ కలలను నిజం చేసుకునేందుకు అంకితభావంతో కష్టపడండి.. ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి...
తండ్రి సమాధికి పూజలు.. తల్లికి ఆస్తి లేదు’.. బనగానపల్లెలో జగన్పై చంద్రబాబు ఘాటు విమర్శలు
నంద్యాల జిల్లా బనగానపల్లెలో జరిగిన 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓట్ల కోసం తండ్రి సమాధికి పూజలు...
ఏపీలో కారుణ్య మరణంపై స్పష్టత.. అమల్లోకి కొత్త నిబంధనలు
ఆంధ్రప్రదేశ్లో నిష్క్రియాత్మక కారుణ్య మరణం (ప్యాసివ్ యూథనేషియా) అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. కోలుకునే అవకాశం లేని వ్యాధులతో బాధపడుతున్న రోగులకు జీవనాధార వ్యవస్థలను ఉపసంహరించుకోవడానికి వీలు...
జులై 17న భారత తొలి హైడ్రోజన్ రైలుకు శ్రీకారం..!
హైదరాబాద్లోని సనత్నగర్ నియోజకవర్గ పరిధిలో జరగనున్న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం, బోనాల జాతర ఏర్పాట్లపై నిర్వహించిన సమన్వయ సమావేశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు...
కడియం శ్రీహరిది కపట బుద్ధి.. నా శాఖను హైజాక్ చేశారు: కొండా సురేఖ
మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ఈ వ్యవహారంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ను కలిసిన సురేఖ తన అభ్యంతరాలను వివరించారు. ఉమ్మడి వరంగల్...
తెలుగు రాష్ట్రాల్లో వానల కోసం ఎదురుచూపులు.. ఖరీఫ్పై వర్షాభావం ముప్పు, రైతుల్లో పెరుగుతున్న ఆందోళన
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. సీజన్ ప్రారంభమై దాదాపు నెల రోజులు గడిచినా గణనీయమైన వర్షాలు కురవకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన...
తెలంగాణ అభివృద్ధి నమూనాను ప్రపంచ బ్యాంక్ ధృవీకరించింది: కేటీఆర్
ప్రపంచ బ్యాంక్ తాజా గుర్తింపు తెలంగాణ అభివృద్ధి నమూనాపై అంతర్జాతీయ విశ్వాసానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
తెలంగాణ 2025-26లో 5,407 అమెరికన్ డాలర్ల తలసరి ఆదాయంతో ఎగువ మధ్య-ఆదాయ రాష్ట్రాల...
ఈరోజు రాశిఫలాలు: ఏ రాశికి లాభం? ఎవరికి జాగ్రత్త? పూర్తి ఫలితాలు ఇవే
గురువారం చంద్రుడు మేషరాశిలో సంచారం చేయడం, అశ్విని నక్షత్ర ప్రభావంతో గజకేసరి, హంస రాజయోగాలు ఏర్పడటం వల్ల ద్వాదశ రాశులపై ప్రత్యేక ప్రభావం కనిపించనుంది. ముఖ్యంగా మేషం, మిథునం, కర్కాటకం, మకరం, మీనం...
ధరణి భూ అక్రమాలపై సిట్కు రంగం సిద్ధం.. సమగ్ర దర్యాప్తుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
ధరణి పోర్టల్ ద్వారా జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూ అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. పలు జిల్లాల్లో వెలుగుచూసిన భూ యాజమాన్య...
కేసీఆర్కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.. “సభకు వచ్చి ఒప్పిస్తే కాళేశ్వరం బ్యారేజీలు మూడేళ్లు...
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై తన వాదనలో బలం ఉందని నిరూపించగలిగితే, మూడు బ్యారేజీలను మూడేళ్ల పాటు...






