tgnnewseditor
చంద్రబాబు చొరవ.. రూ.4 తగ్గనున్న ఫీడ్ ధర
AP: ఆక్వా రైతులు, ఫీడ్ తయారీ ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం నాడు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరింది. సీఎం చంద్రబాబు సూచనల మేరకు ఫీడ్ ధరను...
కేబినెట్లో కీలక నిర్ణయాలు.. రైతు భరోసా నిధులు జూన్ 30న విడుదల: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
వానాకాలం...
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఐకాన్గా 194 ఏళ్ల వృద్ధ తాబేలు
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవిగా పేరొందిన 194 ఏళ్ల తాబేలు 'జోనాథన్'ను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా ఐకాన్గా ప్రకటించింది. సెషెల్స్ జెయింట్ జాతికి చెందిన ఈ తాబేలు, సుమారు 1832లో జన్మించినట్లు...
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలు ఈ రోజు (జూన్ 18) విడుదలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఈ మేరకు సప్లిమెంటరీ...
నిరుద్యోగులపై నిర్బంధకాండ
శాంతియుత నిరసనలపై ఉక్కుపాదం హాస్టళ్లపై నిఘా.. అడుగడుగునా బలగాల మోహరింపు కర్ఫ్యూను తలపిసున్న అశోక్నగర్.. సిటీ సెంట్రల్ లైబ్రరీ రోడ్లు తెల్లవారుజామునే హాస్టళ్లలో ముందస్తు అరెస్టులు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని, పోలీస్...
‘సింగ్ గీతం’ OTT రిలీజ్లో కీలక మార్పులు
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన 'సింగ్ గీతం' చిత్రం జూన్ 12న విడుదలైంది. ఈ సినిమా ఓటీటీ వెర్షన్లో థియేటర్ వెర్షన్ కంటే భిన్నమైన మార్పులు ఉంటాయని...
కీలక మ్యాచ్లో విఫలమైన వైభవ్ సూర్యవంశీ
ముక్కోణపు సిరీస్లో భాగంగా బుధవారం అఫ్గానిస్థాన్-ఏతో జరుగుతున్న మ్యాచ్లో భారత్-ఏ జట్టు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ మరోసారి విఫలమై కేవలం 38 పరుగులు...
రుణాలు, క్రెడిట్ కార్డులతో బీమా అమ్మకాలపై RBI నిషేధం
బ్యాంకులు రుణాలు, క్రెడిట్ కార్డులు ఇచ్చేటప్పుడు బీమా పాలసీలు, పెట్టుబడి పథకాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేసే పరిస్థితులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తెరదించుతోంది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు, ఆర్థిక ఉత్పత్తుల తప్పుడు...
మళ్లీ మోగనున్న పెళ్లి బాజాలు
అధిక జ్యేష్ఠ మాసం కారణంగా గత కొన్ని వారాలుగా నిలిచిపోయిన వివాహాలు, ఇతర శుభకార్యాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. శూన్య మాసాల ప్రభావం ముగియడంతో జూన్ 16 నుంచి తెలుగు రాష్ట్రాల్లో శుభ...
సబ్సిడీపై సన్నవడ్ల విత్తనాలు పంపిణీ: రేవంత్
తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత సాంకేతికంగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బోనస్ అందించే 7 రకాల సన్న వడ్ల విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందుబాటులో ఉంచి, రైతు...








