tgnnewseditor
డిప్యూటీ సీఎం అయినప్పటికీ.. సొంత డబ్బులతోనే శస్త్రచికిత్స చేయించుకున్న పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి ప్రజాధన వినియోగంపై తన వైఖరిని స్పష్టం చేశారు. ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన, ఆపరేషన్కు సంబంధించిన మొత్తం ఖర్చును తన వ్యక్తిగత నిధుల...
షాకింగ్ సీన్.. TET ఫలితాల్లో
షాకింగ్ సీన్.. TET ఫలితాల్లో ఏకంగా 14,814 మంది ప్రభుత్వ బడి టీచర్లు ఫెయిల్.. గిట్లాగైతే కష్టమే!
సోమవారం విడుదలైన టెట్ జూన్ 2026 ఫలితాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉత్తీర్ణత శాతం కేవలం 37.29గా...
యూట్యూబ్లో చూసి వైన్ తయారీ.. 6 నెలల్లో లక్షలు సంపాదన.. చివరకు పోలీసులకు చిక్కిన...
హైదరాబాద్: యూట్యూబ్లో వీడియోలు చూసి కొత్త విషయాలు నేర్చుకోవడం ఇప్పుడు సర్వసాధారణమైంది. అయితే చట్టపరమైన అనుమతులు అవసరమైన వ్యాపారాలను నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి ఘటనే హైదరాబాద్లో...
పసుపు రైతులకు గుడ్న్యూస్.. జూలై 22 నుంచి దరఖాస్తులు.. కోత అనంతర యంత్రాలకు ఆర్థిక...
నిజామాబాద్: పసుపు సాగు చేసే రైతులకు జాతీయ పసుపు బోర్డు (National Turmeric Board) శుభవార్త తెలిపింది. పసుపు కోత అనంతర ప్రాసెసింగ్ను ఆధునికీకరించేందుకు, నాణ్యతను మెరుగుపరచేందుకు, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక...
గమన డిలీట్ చేసిన వీడియోలు? యూట్యూబ్కు పోలీసుల లేఖ!
మావోయిస్టులకు మద్దతుగా వీడియోలు రూపొందించిన కేసులో నిందితుడు బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ అరెస్టు కావడంతో అతడి సహచరురాలు గమన అప్రమత్తమైంది. ఈ కేసు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఆమె తన...
అది యూత్ కాంగ్రెస్ పోరాటమే.. మమతకు బెంగాల్ కాంగ్రెస్ సవాల్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో జులై 21 అమరవీరుల దినోత్సవం చుట్టూ సరికొత్త రాజకీయ పోరు మొదలైంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి బెంగాల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శుభంకర్ సర్కార్ ఒక...
అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్కు కేబినెట్ ర్యాంక్
తెలంగాణలోని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. ప్రస్తుతం ప్రభుత్వ విప్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న అద్దంకి దయాకర్, డాక్టర్ బల్మూరి వెంకట్ నర్సింగరావులకు ఈ హోదాను కల్పిస్తూ అధికారికంగా...
ముద్రగడ పద్మనాభం కన్నుమూత.. కాపు ఉద్యమంలో ఓ శకం ముగిసింది
కాపు ఉద్యమానికి చిరస్మరణీయ నాయకుడిగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మంగళవారం కన్నుమూశారు. గత నెల రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్లోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య...
పెరుగుతున్న ఈఎంఐలు.. సొంతింటి కలను వాయిదా వేస్తున్న యువత
న్యూఢిల్లీ: భారత యువత జీవనశైలి, ఆర్థిక ప్రాధాన్యతల్లో కొత్త మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఉద్యోగం వచ్చిన కొద్దికాలానికే సొంత ఇల్లు కొనుగోలు చేయడం జీవిత లక్ష్యంగా భావించిన యువత, ఇప్పుడు ఆ...
ఇంగ్లండ్తో వన్డే సిరీస్ తర్వాత టీమిండియా కోచ్ల్లో ఒకరు రాజీనామా?
భారత క్రికెట్ జట్టు సహాయ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంగ్లండ్తో జరుగుతున్న వన్డే సిరీస్ ముగిసిన తర్వాత బాధ్యతల నుంచి తప్పుకోవాలనే...



