tgnnews
విద్యార్థులకు పాఠ్యా పుస్తకాలు మరియు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన గుండ్లపోచంపల్లి మున్సిపల్...
గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని బాసురేగడి గ్రామం లో సెయింట్ క్లారెట్ స్కూల్లో పేద విద్యార్థులకు మాజీ ZPTC , గుండ్లపోచంపల్లి మున్సిపల్ అధ్యక్షుడు, మరియు గుండ్లపోచంపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్...
పక్కదారి పడుతున్న ‘ప్రజావాణి’ లక్ష్యం
- పారదర్శకంగా సమస్యలు పరిష్కరించాల్సింది పోయి..
తమ స్వార్థ ప్రయోజనాలకోసం వాడుకుంటున్న అక్రమార్కులు
- అధికారులు నిబద్దతతో వ్యవహరించాలంటున్న ప్రజలు
ప్రజావాణి అంటే ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే వాటిని నిబద్దతతో పరిశీలించి.. పారదర్శకంగా...
చిరు వ్యాపారులపైనేనా మీ ప్రతాపం..
* మరి ఈ బిల్డింగ్ ల సంగతేంటి?
* అందరికీ సమాన న్యాయం
కావాలంటున్న పట్టణ
ప్రజలు
మేడ్చల్ పట్టణ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో రోడ్లపై చిరు వ్యాపారులు అక్రమంగా ఏర్పాటు చేసుకున్న షెడ్లను, షాపులపై మున్సిపల్...
14మండలాలకు అందరూ ఇంచార్జి ఎంఈఓలే
* పాఠశాలలు ప్రారంభమైన భర్తీ కానీ ఎంఈఓ పోస్టులు
* హెడ్మాస్టర్లకు అదనపు బాధ్యతలు
* రెగ్యులర్ ఎంఈఓ ల నియమించాలని డిమాండ్లు
* విద్యాశాఖ పై ఎందుకంత నిర్లక్ష్యం అంటూ విద్యార్థి సంఘ నాయకుల ఆగ్రహం
మేడ్చల్...
మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ గా చంద్ర ప్రకాష్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
మేడ్చల్ మున్సిపల్ నూతన కమిషనర్ గా చంద్రప్రకాష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఉన్న కమీషనర్ నాగిరెడ్డి నాగర్ కర్నూల్ మున్సిపల్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో...
జీతాలు ఇవ్వండి సారూ.. జీతాలు రాక ఇబ్బంది పడుతున్న 1962 పశు సంచార...
మేడ్చల్ జిల్లా పరిధిలో పశు సంచారా వైద్య సేవలు అందిస్తున్న 1962 సిబ్బంది గత మూడు నెలలుగా జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1962 ఉద్యోగులు...
మేడ్చల్ రైతుల విజయం .డబిల్ పూర్ పీఎస్ సిఎస్ చైర్మన్ సురేష్ రెడ్డి
రైతు భరోసా నిధులు మేడ్చల్ రైతు అకౌంట్లో జమ కావడం రైతుల విజయమని డబిల్ పూర్ పీ ఏసీ ఎస్ చైర్మన్ సురేష్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం మేడ్చల్ జిల్లా రైతులను గత...
ఎమ్మెల్యే జిఎంఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఐనోలు, రుద్రారం, రామేశ్వరం బండ గ్రామ ప్రజలు,...
తమ గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం నూతన మున్సిపాలిటీలలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భంగా పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం, ఐనోలు, రామేశ్వరం బండ, గ్రామాల ప్రజలు గురువారం...
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, పాలిటెక్నిక్ కళాశాలలకు భూమి కేటాయింపులు చేయండి
జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు నియోజకవర్గానికి నూతనంగా మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనాల నిర్మాణం కోసం భూమి కేటాయించాలని సంగారెడ్డి జిల్లా...
భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలు మహేందర్ ప్రమాణ స్వీకారం
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం లో భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలు మహేందర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బి జె ఎం సి జాతీయ చైర్మన్...









