tgnnewseditor
బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగుల హెచ్చరిక
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురిసే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD), ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ...
Telangana Liquor Price Hike: తెలంగాణలో మద్యం ధరలు భారీగా పెంపు.. నేడో, రేపో...
తెలంగాణలో మందుబాబులకు షాక్ తగలనుంది. రాష్ట్రంలో మద్యం ధరలను భారీగా పెంచేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు నేడో, రేపో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే...
దేశ రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం.. నేడు తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం.. ఇవే...
భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టానికి నేడు శ్రీకారం చుడుతోంది. దేశంలోనే తొలి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం హర్యానాలో ప్రారంభించనున్నారు. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన...
‘నువ్వు ఇండియన్వే కదా’ అంటూ అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై కత్తితో దాడి.. జాత్యహంకార కోణంలో...
నువ్వు ఇండియన్వే కదా' అంటూ అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై కత్తితో దాడి
ఉపాధి కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు జాత్యహంకార దాడికి గురైన ఘటన కలకలం రేపుతోంది. యుటా రాష్ట్రంలోని...
andhra-pradesh-covid-19-resurgence-four-deaths-reported
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తక్షణమే అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు...
ఓల్డ్సిటీ ప్రైవేట్ స్కూల్లో వివాదం.. హిందూ విద్యార్థికి ఖురాన్ పాఠాలు హోంవర్క్గా ఇచ్చారన్న ఆరోపణలు
హైదరాబాద్ పాతబస్తీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెండో తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి ఖురాన్లోని కల్మా, సూరా ఫాతిహా చదవాలని హోంవర్క్ ఇచ్చినట్లు తల్లిదండ్రులు...
టెక్కీ రాధా గాయత్రి మృతి కేసు మలుపు.. భర్తపై వరకట్న వేధింపుల కేసు, మెజిస్ట్రేట్...
విజయనగరం/డెహ్రాడూన్: విజయనగరం జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనలో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. మొదట సాధారణ కేసుగా నమోదైన ఈ...
నేటి నుంచి తెలంగాణలో బోనాల జాతర.. గోల్కొండ ఎల్లమ్మ ఆలయంలో ఘనంగా తొలి పూజలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహించే ఆషాఢ మాసం బోనాల జాతర నేటి (జూలై 16) నుంచి ప్రారంభం కానుంది. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలసిన శ్రీ జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి...
ఆషాఢ గుప్త నవరాత్రులు ప్రారంభం.. శ్రీ వారాహి దేవి దీక్ష విశిష్టతపై ఆధ్యాత్మిక వర్గాల...
హైదరాబాద్: ఆషాఢ మాసంలో నిర్వహించే గుప్త నవరాత్రులు హిందూ సంప్రదాయంలో విశిష్టమైన ఆధ్యాత్మిక ఆరాధన కాలంగా భావిస్తారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు కొనసాగే ఈ తొమ్మిది రోజులలో భక్తులు...
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ యువతి మృతి
ఉజ్వల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ తెలుగు యువతి జీవితం రోడ్డు ప్రమాదం రూపంలో విషాదాంతమైంది. పల్నాడు జిల్లాకు చెందిన మక్కెన ప్రసన్న (27) అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన కారు ప్రమాదంలో...










