tgnnewseditor
తులసి మొక్కను ఎక్కడ పెంచాలి?.. లక్ష్మీ కటాక్షం కోసం పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు
హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. దీనిని కేవలం ఒక ఔషధ మొక్కగా కాకుండా, లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తారు. ఇంట్లో తులసి ఉండటం వల్ల సానుకూల శక్తి,...
సాంకేతిక చిక్కుల్లో ‘సర్’ ప్రక్రియ.. ఓటర్లకు తప్పని ఇబ్బందులు
సాంకేతిక చిక్కుల్లో ‘సర్’ ప్రక్రియ.. ఓటర్లకు తప్పని ఇబ్బందులు
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలతో నత్తనడకన సాగుతోంది. వెబ్సైట్లు, మొబైల్...
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇకపై తక్కువ ధరకే స్టీల్, సిమెంట్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కావాలని స్టీల్, సిమెంట్ పరిశ్రమలకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. పేదల ఇళ్ల నిర్మాణాన్ని...
శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ ఎందుకు వచ్చింది? అసలు కారణం చెప్పిన నిర్మాత నాగవంశీ
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన 'లెనిన్' సినిమా జులై 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో రూపొందిన ఈ విలేజ్ లవ్ స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా...
పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. ఎప్పుడూ వెనక్కి తగ్గొద్దు: యువతకు పి.టి. ఉష పిలుపు
భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పి.టి. ఉష యువతకు స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు. "పెద్ద కలలు కనండి.. ఆ కలలను నిజం చేసుకునేందుకు అంకితభావంతో కష్టపడండి.. ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి...
తండ్రి సమాధికి పూజలు.. తల్లికి ఆస్తి లేదు’.. బనగానపల్లెలో జగన్పై చంద్రబాబు ఘాటు విమర్శలు
నంద్యాల జిల్లా బనగానపల్లెలో జరిగిన 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓట్ల కోసం తండ్రి సమాధికి పూజలు...
ఏపీలో కారుణ్య మరణంపై స్పష్టత.. అమల్లోకి కొత్త నిబంధనలు
ఆంధ్రప్రదేశ్లో నిష్క్రియాత్మక కారుణ్య మరణం (ప్యాసివ్ యూథనేషియా) అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. కోలుకునే అవకాశం లేని వ్యాధులతో బాధపడుతున్న రోగులకు జీవనాధార వ్యవస్థలను ఉపసంహరించుకోవడానికి వీలు...
జులై 17న భారత తొలి హైడ్రోజన్ రైలుకు శ్రీకారం..!
హైదరాబాద్లోని సనత్నగర్ నియోజకవర్గ పరిధిలో జరగనున్న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం, బోనాల జాతర ఏర్పాట్లపై నిర్వహించిన సమన్వయ సమావేశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు...
కడియం శ్రీహరిది కపట బుద్ధి.. నా శాఖను హైజాక్ చేశారు: కొండా సురేఖ
మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ఈ వ్యవహారంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ను కలిసిన సురేఖ తన అభ్యంతరాలను వివరించారు. ఉమ్మడి వరంగల్...
తెలుగు రాష్ట్రాల్లో వానల కోసం ఎదురుచూపులు.. ఖరీఫ్పై వర్షాభావం ముప్పు, రైతుల్లో పెరుగుతున్న ఆందోళన
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. సీజన్ ప్రారంభమై దాదాపు నెల రోజులు గడిచినా గణనీయమైన వర్షాలు కురవకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన...



