tgnnewseditor
మళ్లీ మోగనున్న పెళ్లి బాజాలు
అధిక జ్యేష్ఠ మాసం కారణంగా గత కొన్ని వారాలుగా నిలిచిపోయిన వివాహాలు, ఇతర శుభకార్యాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. శూన్య మాసాల ప్రభావం ముగియడంతో జూన్ 16 నుంచి తెలుగు రాష్ట్రాల్లో శుభ...
సబ్సిడీపై సన్నవడ్ల విత్తనాలు పంపిణీ: రేవంత్
తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత సాంకేతికంగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బోనస్ అందించే 7 రకాల సన్న వడ్ల విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందుబాటులో ఉంచి, రైతు...
అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర దుర్గమ్మకు సమర్పణ
సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ మంగళవారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. తన తండ్రి స్ఫూర్తితో, ఆయన ప్రత్యేకంగా నేసిన...
బోనాల ఉత్సవాలకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు అధికారిక ఆహ్వానం
సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను ఆగస్టు 2న ఘనంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆలయ ఈవో మనోహర్ రెడ్డి...
‘పెళ్లి కొడుకు కోసం వెయిటింగ్’.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీముఖి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్!
తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన యాంకర్లలో శ్రీముఖి ఒకరు. తన చురుకైన మాటలతో, ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ టెలివిజన్ రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఒకవైపు వరుస టీవీ షోలతో బిజీగా...
కలవరపెడుతున్న షిగెల్లా వైరస్..
కేరళంలో షిగెల్లా ఇన్ఫెక్షన్ మరోసారి ఆందోళన కలిగిస్తోంది. మలప్పురం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏడేళ్ల బాలుడు మృతి చెందడంతో రాష్ట్రంలో షిగెల్లా కారణంగా నమోదైన మరణాల సంఖ్య నాలుగుకు చేరింది....
పడిపోయిన బంగారం ధరలు..
బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేట్లు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇరాన్తో శాంతి ఒప్పందంపై ఈ నెలలో సంతకాలు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన క్రమంలో గోల్డ్...
సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.
సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఆ దేశ ప్రధాని మంత్రి లారెన్స్ వాంగ్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో పలు కీలక అంశాలపై చర్చించారు. టెక్నాలజీ, సెమీకండక్టర్లు,...
ఆర్థిక వ్యవస్థపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలో సోమవారం జరిగిన ‘మైండ్మైన్ సమ్మిట్ 2026’లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు సంతృప్తికరంగా ఉందని, అయితే వృద్ధిని...
బ్రటిస్లావా చేరుకున్న ప్రధాని మోడీ |
భారత ప్రధాని నరేంద్ర మోడీ యూరప్ పర్యటనలో భాగంగా సోమవారం స్లోవేకియా రాజధాని బ్రటిస్లావా చేరుకున్నారు. అక్కడ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని, ప్రధాని రాబర్ట్ ఫికోలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, సాంకేతికత,...








