tgnnewseditor
వానలొస్తున్నా తేరుకోని జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం
నాలా పూడికతీత పనులపై జీహెచ్ఎంసీ అలస్వతాన్ని ప్రదర్శిస్తున్నది.. మృగశిర కార్తె ప్రవేశించి తొలి వానలు పడుతున్నా.. నగరంలో నాలాల పూడికతీత (డీ-సిల్టింగ్ ) పనులు మాత్రం అస్సలు ముందుకు సాగడం లేదు. ‘వాన...
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు..
సుప్రీం కోర్టులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆమె నామినేషన్ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన...
ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అధిక ఆదాయం సాధించాలి: మంత్రి సీతక్క
ములుగు జిల్లా గోవిందరావుపేటలో నిర్వహించిన రైతు మేళాలో మంత్రి దనసరి అనసూయ (సీతక్క) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల మార్పిడి విధానం, సేంద్రియ సాగు,...
ఓజీ 2 అఫీషియల్ అనౌన్స్మెంట్.. ప్యాన్స్కి పూనకాలే
సుజిత్ దర్శకత్వంలో వచ్చిన పవన్ కల్యాణ్ చిత్రం 'ఓజీ'కి సీక్వెల్ రానుంది. గత ఏడాది విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, అభిమానులను ఆకట్టుకుంది. 'ఓజీ 2' ఉంటుందని దర్శకుడు సుజీత్,...
లవ్ గురించి అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రేమ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, నేటి యువత ప్రేమను చూసే విధానంపై ఆసక్తికర వ్యాఖ్యలు...
అర్థరాత్రి మాస్టర్ ప్లాన్.. సినిమాను తలపించిన చోరీ.. కారులో పరారైన దుండగులు..!
ఖమ్మం నగరంలో సంచలనం సృష్టించిన భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. జడ్పీ సెంటర్లో ఉన్న సోనోవిజన్ మొబైల్ స్టోర్ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు తెల్లవారుఝామున భారీ దోపిడీకి పాల్పడ్డారు. సుమారు రూ.80 లక్షల...
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్న్యూస్..
వైద్య సేవల్లో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని విస్తరించే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. మదుమేహం కారణంగా కంటి చూపు దెబ్బతినే రెటినోపతి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి...
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు
తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రేపు (జూన్ 11) విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తుంది. గురువారం ఉదయం 11.30 గంటలకి తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు...
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి..
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరో భారీ పరిణామం చోటుచేసుకోబోతోంది. ఇటీవల రాయదుర్గంలో జరిగిన ప్రభుత్వ భూముల వేలంలో ఎకరాకు రూ.204 కోట్ల రికార్డు ధర నమోదవడంతో ఉత్సాహంలో ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు...
మీనాక్షి నటరాజన్పై కుట్ర చేసింది ఎవరు ?
తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత లీకులా? మీనాక్షి నటరాజన్ సమన్ల వ్యవహారంపై రాజకీయ దుమారం
తెలంగాణ కాంగ్రెస్ నాయకులే ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు జారీ అయిన సమన్ల వివరాలను బీజేపీకి అందించారనే...











