tgnnewseditor
పెళ్లై 40 రోజులే.. నవవధువు అనుమానాస్పద మృతి
విశాఖపట్నం: పెళ్లై కేవలం 40 రోజులు మాత్రమే అయిన ఓ నవవధువు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. విశాఖలో నివాసం ఉంటున్న కృష్ణవేణి అనే యువతి తన ఇంట్లో...
Stroy | నిమ్స్లో అక్రమాలపై విజిలెన్స్ ఫోకస్.. లేబర్ కాంట్రాక్ట్ టెండర్లపై ముమ్మర విచారణ!
రాష్ట్రంలోని ప్రముఖ వైద్య సంస్థ నిమ్స్లో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా లేబర్ కాంట్రాక్ట్ టెండర్ల కేటాయింపు వ్యవహారం ప్రభుత్వ వర్గాలు, వైద్య వర్గాలు, ఉద్యోగ సంఘాల్లో...
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై రాజకీయ రగడ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అమలుపై రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైంది. ప్రాజెక్టు పనులను వేగవంతం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే అధిక...
గిరిజనుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి: గవర్నర్కు దత్తాత్రేయ వినతి
రాష్ట్రంలోని గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అత్యవసరంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని మాజీ గవర్నర్, సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కోరారు. బుధవారం హైదరాబాద్లోని లోక్ భవన్లో...
ఆర్డీఎస్పై కార్యాచరణ సిద్ధం చేయండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
తుంగభద్ర జలాల వినియోగం, ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) సామర్థ్య పెంపు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పురోగతిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రానికి కేటాయించిన నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలపై...
నేటి నుంచి ఇంటింటి సర్వే.. ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం శ్రీకారం
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలనే లక్ష్యంతో ఎన్నికల సంఘం ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని ప్రారంభించింది. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓలు ప్రతి ఇంటిని...
పాలమూరు ప్రాజెక్ట్లో భారీ అప్డేట్.. 2,919 ఎకరాల భూసేకరణ షురూ!
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మరో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న లక్ష్మీదేవిపల్లి బ్యాలన్సింగ్ రిజర్వాయర్ కోసం భూసేకరణ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.
సయ్యద్పల్లి పరిసర ప్రాంతాల్లోని భూములను పరిగి ఎమ్మెల్యే...
“ఒకప్పుడు KGF.. ఇప్పుడు JGF: రాయలసీమలో స్వర్ణ యుగం మొదలు” – సీఎం చంద్రబాబు
ఏపీలో సువర్ణ అధ్యాయం మొదలైందని.. రాయలసీమ రతనాలసీమగా మారబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు(బుధవారం) జొన్నగిరిలో గోల్డ్ మైన్స్ ప్లాంట్ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జొన్నగిరి గోల్డ్ మైన్తో...
వామ్మో.. వైభవ్ సూర్యవంశీకి రూ.35 కోట్ల విలువా? రిషభ్ పంత్ ట్రేడ్తో మారిన ఐపీఎల్...
వామ్మో.. వైభవ్ సూర్యవంశీకి రూ.35 కోట్ల విలువా? రిషభ్ పంత్ ట్రేడ్తో మారిన ఐపీఎల్ లెక్కలు!
తాజాగా జరిగిన రిషభ్ పంత్ ట్రేడ్ డీల్ ఐపీఎల్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఇది...
క్రషర్ మిషన్తో రైతుల జీవనాధారంపై ముప్పు..! రావల్కోల్లో రైతుల దీక్ష..!
క్రషర్ మిషన్తో రైతుల భవిష్యత్తు అంధకారం.. రావల్కోల్లో నిరసన దీక్ష
వ్యవసాయ భూములను కాపాడండి.. రావల్కోల్ రైతుల ఆవేదన
క్రషర్ మిషన్ రద్దు చేయాలి.. ఆమరణ దీక్షకు సిద్ధమైన రైతులు
TGN NEWS...












