tgnnewseditor
పాత నోట్ల మార్పిడి మోసం.. ప్రధాన నిందితుడికి భారీ శిక్ష! రూ.4.5 కోట్ల ఫైన్...
డీమానిటైజేషన్ సమయంలో చోటుచేసుకున్న కరెన్సీ మార్పిడి మోసం కేసులో సికింద్రాబాద్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పాత నోట్ల స్థానంలో కొత్త కరెన్సీ ఇస్తామంటూ మోసాలకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు అంతతాలి...
హైదరాబాద్, బెంగళూరులో ఈడీ సోదాలు.. విదేశీయులను టార్గెట్ చేసి మోసాలు? కీలక నిందితుడు అరెస్ట్
విదేశీ పౌరులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్న కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కీలక చర్యలు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వికాస్ నిమార్ను ఈడీ అధికారులు...
హైదరాబాద్ను ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లపై వరద.. గంటల తరబడి ట్రాఫిక్ జామ్!
భాగ్యనగరాన్ని భారీ వర్షం అతలాకుతలం చేసింది. మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కుండపోత వర్షం కురిసింది. ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై...
హైడ్రా కమిషనర్ను తప్పించాలన్న హైకోర్టు.. ఘాటుగా స్పందించిన రేవంత్ రెడ్డి
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ను తక్షణం విధుల నుంచి తప్పించాలంటూ హైకోర్టు వెలువరించిన ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఈ ఉత్తర్వులను సమీక్షిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రా కార్యకలాపాలు...
‘పేటీఎం పేమెంట్స్ బ్యాంక్’ ఇక పూర్తిగా బంద్.. మూసివేతకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
‘పేటీఎం పేమెంట్స్ బ్యాంక్’కు అధికారికంగా ముగింపు పలికే ప్రక్రియ మొదలైంది. నిబంధనల ఉల్లంఘనలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఇప్పటికే బ్యాంకింగ్ లైసెన్స్ను రద్దు చేయగా, ఇప్పుడు ఆ బ్యాంక్ను పూర్తిగా మూసివేసే...
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్కు గాయం
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ సందర్భంగా స్వల్పంగా గాయపడినట్లు ఆయన కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. సోమవారం సాయంత్రం సినిమా చిత్రీకరణ జరుగుతుండగా ప్రమాదవశాత్తూ ఆయన భుజానికి గాయం కావడంతో వెంటనే...
జూరాలకు పోటెత్తుతున్న కృష్ణమ్మ.. శ్రీశైలం డ్యామ్ కు పెరుగుతున్న వరద ప్రవాహం
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, కృష్ణానది మాత్రం జలకళను సంతరించుకుంటోంది. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం గణనీయంగా...
సీఎంల ఆస్తుల జాబితా విడుదల.. కేసుల్లో రేవంత్ ముందంజ
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) దేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించి ఆస్తులు, క్రిమినల్ కేసులపై నివేదిక విడుదల చేసింది.
ఆస్తుల పరంగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్ రూ.1,413...
Urdu Academy Land Row: రూ.100 కోట్ల భూమి.. 30 ఏళ్ల లీజు! ఉర్దూ...
హైదరాబాద్ శివారులో ఉర్దూ అకాడమీకి చెందిన విలువైన భూమిని ప్రైవేట్ సంస్థకు దీర్ఘకాలిక లీజుకు ఇవ్వడం ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని సుమారు 1.04 ఎకరాల...
22ఏ నిషేధిత జాబితా చుట్టూ వివాదం.. ప్రైవేట్ ఆస్తుల రిజిస్ట్రేషన్లపై పెరుగుతున్న ఆందోళన
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో 22ఏ నిషేధిత జాబితా అంశం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూములను రక్షించేందుకు ఉద్దేశించిన నిబంధనను అమలు చేసే క్రమంలో ప్రైవేట్ ఆస్తులు కూడా...










