హైదరాబాద్ నుంచి చెన్నై 2 గంటల్లో.. ముంబై 2.20 గంటల్లో.. తెలంగాణకు మూడు బుల్లెట్ ట్రైన్లు!

తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. దేశంలో ప్రతిపాదించిన ఏడు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుల్లో మూడు రూట్లు తెలంగాణ మీదుగా వెళ్లనున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్...

నేటి నుంచి ఇంటింటి సర్వే.. ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం శ్రీకారం

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలనే లక్ష్యంతో ఎన్నికల సంఘం ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని ప్రారంభించింది. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్‌ఓలు ప్రతి ఇంటిని...

స్వాతంత్ర సమరయోధులు స్వర్గీయ సింగిరెడ్డి మాధవరెడ్డి 16వ వర్ధంతి

TGN NEWS (మేడ్చల్): స్వాతంత్ర సమరయోధులు స్వర్గీయ సింగిరెడ్డి మాధవరెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధి గౌడవెల్లి లోని మాధవరెడ్డి చౌరస్తా లో సింగిరెడ్డి మాధవరెడ్డి విగ్రహానికి వారి తనయుడు...

ఢిల్లీకి ఇరాన్ అధ్యక్షుడు.. బ్రిక్స్ సదస్సుకు పెజెష్కియాన్ హాజరు

న్యూఢిల్లీ: భారత అధ్యక్షతన జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ న్యూఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు కేంద్ర సహాయ మంత్రి శంతను...

ఇక లైసెన్స్ అంత ఈజీ కాదు.. ముందుగా 2.5 గంటల ఆన్‌లైన్ క్లాస్!

హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలను తగ్గించి, వాహనదారుల్లో రహదారి భద్రతపై అవగాహన పెంచేందుకు తెలంగాణ రవాణా శాఖ కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు దరఖాస్తు చేసుకునే వారు ఇకపై ముందుగా...

కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఫైర్.. అధికారులపై తీవ్ర ఆగ్రహం

అమరావతి: ప్రభుత్వ పాలనలో వేగం పెంచే లక్ష్యంతో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొందరు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో రెండు రోజుల పాటు...

మేడ్చల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో ఎగసిపడుతున్న మంటలు

మేడ్చల్ జిల్లా: దేవరయాంజాల్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కోల్డ్ రష్ లాజిస్టిక్స్‌కు చెందిన గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు...

గౌతం నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్యలపై పరిశీలన

TGN NEWS (పటాన్‌చెరు ): డివిజన్ పరిధిలోని గౌతం నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్యలను కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, HMWS&SB మేనేజర్ అరుణ్ కుమార్ ఆదివారం కలిసి పరిశీలించారు.వర్షాల కారణంగా కాలువల్లో...

మనోహరాబాద్ లో గంజాయి అమ్ముతున్న వ్యక్తుల అరెస్ట్

1.35 కేజీ ఎండు గంజాయి స్వాధీనం... TGN NEWS (మనోహరాబాద్): అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్నారూ అనే సమాచారం మేరకు దాడులు నిర్వహించి వారికి గుర్తించి ఒక కిలో 35 గ్రాముల గంజాయిని...

STAY CONNECTED

FEATURED

MOST POPULAR

శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం

0
మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు TGN NEWS (అమీన్ పూర్):  పెద్ద చెరువు వద్ద శ్రీ దుర్గా భవాని మాత సహిత శ్రీ నాగ...

LATEST REVIEWS

ఇంట్లో రోజూ పూజ ఎలా చేయాలి? గుడికి వెళ్లలేని రోజుల్లో ఈ ఆధ్యాత్మిక నియమాలు...

0
భారతీయ సంస్కృతిలో పూజ, ప్రార్థన, నామస్మరణకు ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలామంది ఉదయం లేవగానే దేవుడిని స్మరించి తమ రోజును ప్రారంభిస్తారు. కొందరు ప్రతిరోజూ ఆలయానికి వెళ్లి పూజలు చేస్తుంటారు. మరికొందరు ఇంట్లోనే...

మియాపూర్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు

0
TGN NEWS (మియాపూర్):  ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగించారు. సినీటౌన్‌ రోడ్‌ నుండి జేపీ నగర్‌ రోడ్‌ వరకు విస్తృతంగా చర్యలు చేపట్టి, ఫుట్‌పాత్‌లను స్వేచ్ఛగా చేసి...

LATEST ARTICLES