tgnnewseditor
మేడ్చల్లో వినూత్న నిరసన.. రోడ్డు గుంతల్లో వరి నాట్లు వేసిన బీఆర్ఎస్ నేతలు
మేడ్చల్: మేడ్చల్లో దెబ్బతిన్న రోడ్ల సమస్యపై బీఆర్ఎస్ నాయకులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. రోడ్లపై ఏర్పడిన భారీ గుంతల్లో వరి నాట్లు వేసి అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ...
ఖాకీల్లో కఠినత్వమే కాదు.. మనసులో మానవత్వం కూడా ఎక్కువే.. తోటి ఎస్సై కుటుంబానికి రూ.25...
సూర్యాపేట: పోలీస్ అంటే నేరస్థులపై ఉక్కుపాదం, చట్టం ముందు రాజీలేని తీరు, కఠిన నిర్ణయాలు మాత్రమే చాలామందికి గుర్తుకు వస్తాయి. కానీ ఆ ఖాకీ చొక్కా వెనుక మానవత్వంతో నిండిన హృదయం కూడా...
ఇటు అల్లుడు.. అటు మామ మౌనం! క్రిశాంక్ పోస్టు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం
తెలంగాణ రాజకీయాల్లో సోషల్ మీడియా పోస్టులు తరచూ రాజకీయ చర్చలకు దారితీస్తుంటాయి. తాజాగా బీఆర్ఎస్ నాయకుడు, పార్టీ సోషల్ మీడియా విభాగానికి చెందిన క్రిశాంక్ చేసిన ఓ పోస్టు రాజకీయ వర్గాల్లో హాట్...
రెండోసారి ప్రపంచ విజేతగా స్పెయిన్.. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అర్జెంటీనాపై విజయం
ఫుట్బాల్ ప్రపంచకప్ 2026లో స్పెయిన్ చరిత్ర సృష్టించింది. న్యూయార్క్–న్యూజెర్సీ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను 1-0 తేడాతో ఓడించి రెండోసారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. 2010 తర్వాత మరోసారి...
మహా సంగ్రామాల చరిత్ర.. 1930 నుంచి 2026 వరకు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్...
న్యూయార్క్లో జరిగిన 2026 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో చారిత్రాత్మక విజయం సాధించిన సంగతి తెలిసిందే. సబ్స్టిట్యూట్ ప్లేయర్ ఫెర్రాన్ టోర్రెస్ ఎక్స్ట్రా టైమ్లో చేసిన గోల్తో స్పెయిన్...
లెనిన్’ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ‘పళ్ళ బురుసు’.. ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ విడుదల
లెనిన్' సినిమా విజయంతో ఉత్సాహంగా ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ మరో కొత్త ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించింది. ఎపిక్ స్టూడియోస్తో కలిసి నిర్మిస్తున్న 'పళ్ళ బురుసు' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల...
గోదావరి ఇసుకలో వెలుగుచూసిన పురాతన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం.. ధర్మపురిలో భక్తుల రద్దీ
తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం సమీపంలోని గోదావరి నదిలో ఇసుక తవ్వకాల సందర్భంగా పురాతన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం వెలుగులోకి వచ్చింది....
శ్రీశైలానికి బుల్లెట్ ట్రైన్ రానుందా?.. హైదరాబాద్-బెంగళూరు కారిడార్ అలైన్మెంట్లో మార్పులకు తెలంగాణ ప్రతిపాదన
శ్రీశైలానికి బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి రానుందా? హైదరాబాద్ నుంచి కేవలం గంటలోనే శ్రీశైలానికి చేరుకునే అవకాశం ఉందా? ప్రస్తుతం ఈ ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇప్పటివరకు శ్రీశైలం మీదుగా బుల్లెట్ ట్రైన్...
హైదరాబాద్ మహిళా హాస్టళ్లకు కొత్త భద్రతా నిబంధనలు.. పోలీస్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
హైదరాబాద్లో ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం మహిళా హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ (PG) వసతి గృహాల్లో ఉంటున్న మహిళలు, విద్యార్థినుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు నగర పోలీసులు కీలక చర్యలు చేపట్టారు....
సీతారామ ప్రాజెక్టు నీరు ఇవ్వాలని రైతుల ఆందోళన.. ప్రధాన కాలువపై సీపీఎం ఆధ్వర్యంలో నిరసన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో సీతారామ ప్రాజెక్టు పిల్ల కాలువల ద్వారా సాగునీరు అందించాలని రైతులు నిరసన చేపట్టారు. సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం రామచంద్రాపురం సమీపంలోని ప్రధాన కాలువపై రైతులు ఆందోళన...










